Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దుసారి లావణ్య
గోల్నాక: ఆకలితో అలమటించే అన్నార్తులను ఆదుకోవాల్సిన అవసరమున్నదని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దుసారి లావణ్య అన్నారు. శ్రీ వేంకటసాయి వెల్ఫేర్ అసోసియేషన్ జస్వాల్ గార్డెన్స్ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, అసోసియేషన్ కమిటీ సభ్యులు ఫ్రెంచి గాభరా ఎం ఎం సుధాకర్రావు, జి.మల్లేశ్ గౌడ్,ఎ.స్వామి, ముత్తుస్వామి, ప్రభాకర్ చారి,నరేశ్ గౌడ్, దినేశ్,ఎం.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.