Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్తో చైత్ర కుటుంబం
- రూ.20లక్షల చెక్కు ఇచ్చిన మంత్రులు
నవతెలంగాణ-సరూర్నగర్
తమకు పైసలొద్దని, న్యాయం కావాలని చిన్నారి చైత్ర తల్లిదండ్రులు మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి చైత్ర కుటుంబాన్ని మంత్రులు పరామర్శించి రూ.20 లక్షల చెక్కును అందజేశారు. బాలిక కుటుంబానికి డబుల్బెడ్రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రులు వచ్చిన సమయంలో.. న్యాయం కావాలంటూ స్థానికులు ఆందోళన చేశారు. ఇదే క్రమంలో తమకు న్యాయం జరగకపోతే చెక్కును తిరిగి ఇచ్చేస్తామని చైత్ర తల్లిదండ్రులు అన్నారు.