Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ 20 జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తేదీలు ప్రకటిస్తామన్నారు.