Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎం) త్రిపుర కార్యదర్శి గౌతమ్దాస్ (70) మరణం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం ప్రకటించారు. కరోనా వ్యాధి సోకి కలకత్తాలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆయన మరణించారని తెలిపారు. ఆయన మరణం వామపక్ష, ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.