Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందజేసిన సీఎం కేసీఆర్
- హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు ముఖ్యమంత్రి కేసీఆర్...గురువారం బీఫాంను అందజేశారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఫండ్గా రూ.28 లక్షల చెక్కును శ్రీనివాస్కు అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.