Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 207 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 43,135 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. ప్రభుత్వాస్పత్రుల్లో 37,299 మందికి, ప్రయివేటు ఆస్పత్రుల్లో 5,836 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 1,316 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,421 యాక్టివ్ కేసులున్నాయి.