Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వరంగల్ నగరంలో గురువారం నుంచి 16 వరకు జరిగే భద్రకాళీ దేవీ శరన్నవరాత్రి (దసరా) మహౌత్సవాల పోస్టర్ను మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు .ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్, భద్రకాళీ ఆలయ పూజారులు, తదితరులు పాల్గొన్నారు.