Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 10 గంటల నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాలతో పాటు, పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్ప వ్యవధి చర్చ జరుగుతుందని శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి నర్సింహాచార్యులు తెలిపారు. అలాగే ఇండియన్ స్టాంప్ సవరణ బిల్లును ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రవేశపెడతారు. శాసనమండలిలో కూడా ప్రశ్నోత్తరాలతో పాటు పలు అంశాలపై చర్చలు జరుగుతాయి.