Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రొఫెషనల్ క్లీనింగ్ సేవల్లోకి ప్రవేశిస్తున్నట్టు 24 సిప్స్ ప్రకటించింది. శుభ్రతకు ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న నేపథ్యంలో 'క్లీన్షీల్డ్' బ్రాండ్ కింద నూతన సేవలను ప్రారంభిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. గత కొన్ని నెలలుగా ప్రొఫెషనల్ క్లీనింగ్ సేవలను కోరుకునే వారి సంఖ్యలో 300 శాతం పెరుగుదల ఉందని 24 సిప్స్ ఎండీ సత్యనారాయణ తెలిపారు. 1200 చదరపు అడుగులు గల రెండు పడక గదుల ఫ్లాట్ కోసం రూ.4000 నుంచి.. ఆపై చార్జ్ చేయనున్నట్టు తెలిపారు.