Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఏడుగురు కొత్త న్యాయమూర్తులు పి. శ్రీ సుధ, సి. సుమలత, జి. రాధా రాణి, ఏం. లక్ష్మణ్, ఎస్. తుకారంజీ, ఎ. వెంకటేశ్వర్రెడ్డి, పి. మాధవీ దేవిలను హైకోర్టు బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో ఏజీ బి ఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మెన్ నర్సింహారెడ్డి, బార్ అసోసియేషన్ కార్యదర్శి కళ్యాణ్ రావు ఇతరులు పాల్గొన్నారు.