Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 186 మందికి కరోనా సోకగా, ఆ వ్యాధి నుంచి 122 మంది మాత్రమే కోలుకున్నారు. ఒకరు మరణించారు. బుధవారంవరకు 41,392 మందికి టెస్టులు చేసినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది.