Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శిశు విహార్లో తన పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జమ్మి, మామిడి,నీడనిచ్చే మరో చెట్టును తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి చెట్లు నాటడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పుట్టిన రోజు సందర్భంగా మంత్రి ఎర్రబెల్లితో పాటు పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.