Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదిమ గిరిజన సంక్షేమ సలహా కమిటీ, ఉట్నూరు(ఐటిడిఏ)కు చైర్మెన్ గా కనక లక్కేరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల అభ్యున్నతికి పాల్పడే విధంగా పనిచేయాలని ఆశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారికి సమర్థవంతంగా చేరవేయాలని కోరారు. ఆదివాసీల సమస్యలను ప్రభుత్వ దష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. a