Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పండుగను ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలనీ, చీకట్లు తొలిగి ప్రతి ఇంటి లోగిలిలో కాంతిమయం కావాలని ఆకాంక్షించారు.