Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మహబూబ్నగర్కు బయల్దేరి వెళ్లను న్నారు.మంత్రి శ్రీనివాసగౌడ్ మాతృమూర్తి శాంతమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేం దుకు కేసీఆర్ అక్కడికి వెళ్లనున్నారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకరరావు తదితరులు శ్రీనివాసగౌడ్ను పరామర్శించిన సంగతి విదితమే.