Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్కాలర్షిప్లు, ఫీజురీయి ంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ చేపట్టిన జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం విజయవంతమైందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.