Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
మధిర మాజీ శాసనసభ్యులు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బోడేపూడి వెంకటేశ్వరరావు ఏకైక కుమారుడు బోడేపూడి సత్యనారాయణ(76) ఆదివారం రాత్రి హైదరాబాద్లో అనారోగ్యంతో కన్నుమూశారు. మృతదేహాన్ని మెట్రోపిల్లర్ నెంబర్ - 115 దగ్గర బ్లూబర్డ్స్ హబిటేట్ అపార్ట్మెంట్లోని స్వగృహానికి తరలించారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్లోని సారథి స్టూడియో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.