Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఈనెల 14 నుంచి 21 వరకు తలపెట్టిన జనజాగరణ ప్రజా చైతన్య యాత్రలు వాయిదా వేస్తున్నట్టు ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో యాత్రలను వాయిదా వేస్తున్నట్టు శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.