Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైకోర్టు ఆవరణలో క్యాంటీన్ను జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రారంభించారు. అందరికీ ఉపయోగపడేలా ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ను వినియోగించుకోవాలని సూచించారు. జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి, జస్టిస్ నవీన్రావు ఇతరులు హాజరయ్యారు.
23న జరిగే క్రికెట్కు న్యాయవాదులు రెడీ
కటక్లో ఈ నెల 23 నుంచి 28 వరకు జరిగే 24వ అలిండియా లాయర్స్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే తెలంగాణ న్యాయవాదుల క్రికెట్ టీంను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్రశర్మ. ఇతర న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల భూయాన్, జస్టిస్ రాజశేఖర్రెడ్డి, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజరుసేన్రెడ్డి, జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ సునీల్గౌడ అభినందించారు. ఆ పోటీల్లో సత్తా చాటాలని కోరారు.