Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గీత వృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని అఖిల భారత ఆర్య ఈడీ, రాష్ట్రీయ మహామండలి పీఠాధిపతి ప్రణవనంద స్వామి తెలిపారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ని హైదరాబాద్లో శుక్రవారం ఆయన మర్యాదక పూర్వకంగా కలిశారు.