Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
డిస్కంలు సమర్పించిన 2022-23 ఆర్థిక సంవత్సర వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనలపై (ఏఆర్ఆర్)పై బహిరంగ విచారణ నిర్వహించనున్నట్టు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) ప్రకటించింది. 2022 ఫిబ్రవరి 21న హన్మకొండ, 23న వనపర్తి, 25న హైదరాబాద్లో బహిరంగ విచారణలు నిర్వహిస్తారు. డిస్కంల ఏఆర్ఆర్లపై బుధవారం నుంచి రాతపూర్వక అభ్యంతరాలు, సలహాలను స్వీకరించనున్నట్టు తెలిపారు.