Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ఆర్ టీపీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైఎస్ఆర్టీపీ అధికార ప్రతనిధి పట్ట రాంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైదరాబాద్లోని వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మరో అదికార ప్రతినిధి ఏపూరి సోమన్నతో కలిసి మాట్లాడారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం ప్రజలపై ధరలు పెంచి ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు.
కరెంటు ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.