Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులపై సంతృప్తి చెందకుండా చేసిన ఫిర్యాదులను ఈ నెల 30లోగా ప్రభుత్వం పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించింది. కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయుల కేటాయింపులపై డీఈవోలకు అందిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఆయా జిల్లాలవారీగా టీచర్ల కేటాయింపులపై అభ్యంతరాలు పరిష్కరించాలని బుధవారం జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. ఆనారోగ్య సమస్యలు, ఇతర అంశాలను జీవోలోని నిబంధనల మేరకు పరిగణనలోకి తీసుకోలేదనిటీచర్లువేసిన రిట్ల పరిష్కారమైనట్టుగా ప్రకటించింది.