Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాసన మండలి ప్రొటెం చైర్మెన్ భూపాల్రెడ్డి పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో మండలి విప్ ఎమ్ఎస్ ప్రభాకరరావు, సభ్యులు ఫారూఖ్ హుస్సేన్, తేరా చిన్నపురెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు, మహిళా ఆర్థిక సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మెన్ ఆకుల లలిత తదితరులు ఆయనకు వీడ్కోలు పలికారు. మండలికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.