Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని గవర్నర్ తమిళసై సౌందరరరాజన్ అన్నారు. వారి సంస్కృతి సంప్రదాయాలు అత్యున్నతమైనవనీ, వాటిని పరిరక్షించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో వర్చువల్గా జరిగిన 13వ ట్రైబల్ యూత్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ ముగింపు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.