Authorization
Sat April 12, 2025 02:05:04 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పున్ణప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు చిన్నజీయర్స్వామితో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామంలోని జీయర్ స్వామి ఆశ్రమంలో సీఎం కలిశారు. సీఎంతోపాటు మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, హైహౌం అధినేత అధినేత రామేశ్వరరావు ఉన్నారు.