Authorization
Sat April 12, 2025 09:49:46 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డికి మంగళవారం కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలుండగా ఆయన టెస్టు చేయించుకున్నారు. రిపోర్టులో పాజిటివ్ అని వచ్చింది. ఆయన హోం ఐసోలేషన్లోనే ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారు జాగ్రత్త తీసుకోవాలని మంత్రి సూచించారు.