Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాశ్కరత్, బృందాకరత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. వారికి కరోనా సోకిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోనే ఐసోలేషన్లో ఉన్న వారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.