Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రేేషన్ బియ్యం పంపిణీచేసే గడువును ఈ నెల 20 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. సాధారణంగా ప్రతినెల ఒకటిన రేషన్ పంపిణీ ప్రారంభించి,15న ముగిస్తారు.కానీ,ఈ నెల ఐదు నుంచి బియ్యం పంపి ణీ ప్రారంభించారు.దీంతో 20వరకు పంపిణీ చేయాలని రాష్ట్ర పౌరసర ఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.