Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అవినీతికి సంబంధించి తాను చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు నోటీసులు జారీ చేసినట్టు కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ తెలి పారు. గతేడాది డిసెంబర్ 31న ఆయన ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ను స్వీకరించిన లోకాయుక్త మార్చి తొమ్మిదిన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ తనతో పాటు డీహెచ్ను కోరినట్టు జడ్సన్ తెలిపారు.