Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • సీఐ సస్పెండ్
  • సంతకం ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు
  • బాలుడిని మతం మార్చి మహిళతో పెండ్లి..!
  • పంజాబ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
  • నారా లోకేశ్‌తో వైసీపీ ఎమ్మెల్యే కూతురు సమావేశం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఇందిరా పార్కు వద్ద ఫిబ్రవరి 12న ''మహాధర్నా'' | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ఇందిరా పార్కు వద్ద ఫిబ్రవరి 12న ''మహాధర్నా''

Mon 24 Jan 01:12:29.437332 2022

- తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయుఎస్‌) వచ్చేనెల 12న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్‌ రావు, నవాత్‌ సురేష్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులం దరినీ మానసిక సంక్షోభానికి గురిచేసిన ప్రభుత్వ వైఖరి అభ్యంతర కరంగా ఉందని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల వినతుల్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా వ్యవహరించటం ప్రభుత్వ ఉద్యోగ, ఉపా ధ్యాయుల వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. నిరసన తెలిపిన ఉపాధ్యాయుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నదని విమర్శిం చారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తలపెట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములు కావాలని కోరారు. జనవరి 26న ప్రతి నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వాలనీ, 28నుంచి 30వరకు సంతకాల సేకరణ చేయాలనీ, విజయవంతం చేయాలని వారు కోరారు. 31న సేకరించిన సంతకాలను గవర్నర్‌కు పంపాలనీ, ఫిబ్రవరి 12న మహాధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆగస్టులోనే పోలీసు ప్రిలిమినరీ పరీక్షలు
కేంద్ర పథకాలతో రాష్ట్రానికి నిధులు
దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ
చివరికి ప్రభుత్వాస్పత్రికి...
భళా... సర్కారు బడి
యోగా డేను పండుగలా జరుపుకోవాలి
దమ్ముంటే మా ప్రభుత్వాన్ని రద్దు చేసి పోటీకి రండి
ఉపాధి హామీ పనుల్లో అపశృతి
ఆషా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
'పది' పరీక్షలకు 99.06 శాతం హాజరు
గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా 'శ్రీకాంత్‌ గౌడ్‌'
ఇంటర్‌లో ఆరు కొత్త కోర్సులు!
దేశానికే అభివృద్ధి నమూనా అందిస్తున్న కేసీఆర్‌
తెలంగాణ జాతి గర్వించదగ్గ....
సమాలోచన సభ
బీజేపీ బండ్రు శోభారాణి రాజీనామా
30న సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం
కుటుంబ పాలనతో రాష్ట్ర ప్రజలకు విసుగు :కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
గ్రూప్‌-1 దరఖాస్తుకు ఇంకా 4 రోజులే
ఏఐసీటీఈ ఆదేశాలను అమలు చేయొద్దు
విమానయాన రంగంలో పుష్కలంగా ఉద్యోగవకాశాలు
విద్యుత్‌ఘాతంతో గడ్డి, ట్రాక్టర్‌ దగ్ధం
సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన సురవరం : సీఎం కేసీఆర్‌
జులై 4 నుంచి అంబేద్కర్‌ వర్సిటీ పీజీ పరీక్షలు
వాహన సామర్థ్య పరీక్షలు షురూ
ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి
బీజేపీదే ఫ్యామిలీ ప్యాక్‌
దళితుల భూములు లాక్కోవద్దు
ధరాఘాతంపై ఆగ్రహం
నెల రోజులుగా కేంద్రాల్లోనే ధాన్యం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.