Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పెండ్లికి ముందు అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం
  • పల్లె, పట్టణ ప్రగతిలపై మంత్రి సమీక్ష
  • భార్యపై అనుమానంతో మెడ నరికిన భర్త
  • పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ విద్యార్థి మృతి
  • సూపర్‌ సైక్లోన్లతో భార‌త్‌కు తీవ్ర ముప్పు..!
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
వడగండ్లతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

వడగండ్లతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం

Mon 24 Jan 02:10:47.501164 2022

- కోవిడ్‌ వ్యాప్తి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి
- రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-సుబేదారి
వడగండ్లతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. పంట నష్టం, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌, జ్వర సర్వే, దళితబంధు అమలుపై హనుమకొండ కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, డాక్టర్‌ గోపీ, వ్యవసాయ, వైద్య, రెవెన్యూ శాఖల అధికారులతో ఆదివారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వడగండ్ల వర్షానికి సుమారు 51వేలకుపైగా ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు, 35 వేలకుపైగా రైతులు నష్టపోయినట్లుగా అంచనాలు అందాయని చెప్పారు. కోవిడ్‌ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని వైద్యా ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. జిల్లాల్లో జ్వర సర్వేను విజయవంతం చేయాలని చెప్పారు. దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటల నష్టాల నివేదికలను త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ విషయంలో ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు చికిత్స అందించేలా ఆక్సీజన్‌తో కూడిన ఐసీయూ బెడ్లను అన్ని పీహెచ్‌సీల్లో, సీహెచ్‌సీల్లో, జిల్లా ఆస్పత్రుల్లో సిద్ధం చేయాలని చెప్పారు. ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయకుండా పర్యవేక్షించాలని తెలిపారు. దళితబంధు అమలు కోసం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఫిబ్రవరి 5 లోగా వంద మంది చొప్పున ఎంపిక చేయాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినరుభాస్కర్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజ్‌ సారయ్య, రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్‌, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, జెడ్పీ చైర్మెన్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆగస్టులోనే పోలీసు ప్రిలిమినరీ పరీక్షలు
కేంద్ర పథకాలతో రాష్ట్రానికి నిధులు
దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ
చివరికి ప్రభుత్వాస్పత్రికి...
భళా... సర్కారు బడి
యోగా డేను పండుగలా జరుపుకోవాలి
దమ్ముంటే మా ప్రభుత్వాన్ని రద్దు చేసి పోటీకి రండి
ఉపాధి హామీ పనుల్లో అపశృతి
ఆషా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
'పది' పరీక్షలకు 99.06 శాతం హాజరు
గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా 'శ్రీకాంత్‌ గౌడ్‌'
ఇంటర్‌లో ఆరు కొత్త కోర్సులు!
దేశానికే అభివృద్ధి నమూనా అందిస్తున్న కేసీఆర్‌
తెలంగాణ జాతి గర్వించదగ్గ....
సమాలోచన సభ
బీజేపీ బండ్రు శోభారాణి రాజీనామా
30న సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం
కుటుంబ పాలనతో రాష్ట్ర ప్రజలకు విసుగు :కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
గ్రూప్‌-1 దరఖాస్తుకు ఇంకా 4 రోజులే
ఏఐసీటీఈ ఆదేశాలను అమలు చేయొద్దు
విమానయాన రంగంలో పుష్కలంగా ఉద్యోగవకాశాలు
విద్యుత్‌ఘాతంతో గడ్డి, ట్రాక్టర్‌ దగ్ధం
సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన సురవరం : సీఎం కేసీఆర్‌
జులై 4 నుంచి అంబేద్కర్‌ వర్సిటీ పీజీ పరీక్షలు
వాహన సామర్థ్య పరీక్షలు షురూ
ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి
బీజేపీదే ఫ్యామిలీ ప్యాక్‌
దళితుల భూములు లాక్కోవద్దు
ధరాఘాతంపై ఆగ్రహం
నెల రోజులుగా కేంద్రాల్లోనే ధాన్యం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.