Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పల్లె, పట్టణ ప్రగతిలపై మంత్రి సమీక్ష
  • భార్యపై అనుమానంతో మెడ నరికిన భర్త
  • పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్తూ విద్యార్థి మృతి
  • సూపర్‌ సైక్లోన్లతో భార‌త్‌కు తీవ్ర ముప్పు..!
  • నిలదీశామని కావాలని ఫెయిల్ చేశారు : విద్యార్థి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
తెలుగు ప్రజల స్ఫూర్తి పోరాటాల్లోనూ కొనసాగాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

తెలుగు ప్రజల స్ఫూర్తి పోరాటాల్లోనూ కొనసాగాలి

Mon 24 Jan 01:50:50.77493 2022

- ఏపీ, తెలంగాణ మధ్య కేంద్రం తగువు పెడుతోంది
- సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి
- చిలీలో నయాఉదారవాద విధానాలను ప్రజలు తిరస్కరించారు: సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ ప్రజలు అన్నదమ్ములు గానే కలిసిమెలిసి ఉంటున్నారనీ, ఆ ఐక్యతా స్ఫూర్తిని ప్రజాపోరాటాల్లోనూ కొనసాగించాలని సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. చిలీలో నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్న పాలకులను దింపి వామపక్షాలకు దగ్గరగా ఉన్న ప్రభుత్వం ఏర్పడిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య తగవు పెట్టి వనరులను దోచుకుంటున్నదని విమర్శించారు. తెలుగు ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీయాలని చూస్తోందన్నారు. కేంద్రం జోక్యం లేకుండా నదీజలాల సమస్యను, ఇతర అంశాలను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడమే ఉత్తమమని సూచించారు. అయితే, ఆ పనిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదన్నారు. ప్రాంతీయ పార్టీలు సొంత, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో అంటకాగుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రమాదాన్ని పసిగట్టి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నడుచుకోవాలని కోరారు. కరోనా సమయంలో మిగతా పార్టీలు ప్రజలను విస్మరించాయన్నారు. అదే సమయంలో ఏపీ, తెలంగాణలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వందలాది ఐసోలేషన్‌ సెంటర్లను పెట్టి ప్రజలకు అండగా నిలిచిన తీరును వివరించారు. సీపీఐ(ఎం) నిర్వహించిన హెల్ప్‌లైన్‌ సెంటర్లు కూడా ఎంతో మందికి ఉపయోగపడ్డాయన్నారు. దేశంలో ప్రజల దృక్పథంలో మార్పు వస్తున్నదనీ, వామపక్షాలు బలంగా ఉంటే సమస్యలకు పరిష్కారం వేగంగా దొరుకుతుందని ఆకాంక్షిస్తున్నారన్నారు. ఇది దేశంలో రాబోయే మార్పునకు సంకేతమని చెప్పారు. మనదేశంలోనూ ఢిల్లీలో ఏడాది పాటు జరిగిన రైతాంగ పోరాట విజయం దానికి సంకేతమన్నారు. విశాఖలోనూ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సుధీర్ఘంగా పోరాటం జరుగుతున్న తీరును వివరించారు. భవిష్యత్‌ కమ్యూనిస్టులదేనని ఆశాభావం వ్యక్తం చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆగస్టులోనే పోలీసు ప్రిలిమినరీ పరీక్షలు
కేంద్ర పథకాలతో రాష్ట్రానికి నిధులు
దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ
చివరికి ప్రభుత్వాస్పత్రికి...
భళా... సర్కారు బడి
యోగా డేను పండుగలా జరుపుకోవాలి
దమ్ముంటే మా ప్రభుత్వాన్ని రద్దు చేసి పోటీకి రండి
ఉపాధి హామీ పనుల్లో అపశృతి
ఆషా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
'పది' పరీక్షలకు 99.06 శాతం హాజరు
గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా 'శ్రీకాంత్‌ గౌడ్‌'
ఇంటర్‌లో ఆరు కొత్త కోర్సులు!
దేశానికే అభివృద్ధి నమూనా అందిస్తున్న కేసీఆర్‌
తెలంగాణ జాతి గర్వించదగ్గ....
సమాలోచన సభ
బీజేపీ బండ్రు శోభారాణి రాజీనామా
30న సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం
కుటుంబ పాలనతో రాష్ట్ర ప్రజలకు విసుగు :కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
గ్రూప్‌-1 దరఖాస్తుకు ఇంకా 4 రోజులే
ఏఐసీటీఈ ఆదేశాలను అమలు చేయొద్దు
విమానయాన రంగంలో పుష్కలంగా ఉద్యోగవకాశాలు
విద్యుత్‌ఘాతంతో గడ్డి, ట్రాక్టర్‌ దగ్ధం
సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన సురవరం : సీఎం కేసీఆర్‌
జులై 4 నుంచి అంబేద్కర్‌ వర్సిటీ పీజీ పరీక్షలు
వాహన సామర్థ్య పరీక్షలు షురూ
ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి
బీజేపీదే ఫ్యామిలీ ప్యాక్‌
దళితుల భూములు లాక్కోవద్దు
ధరాఘాతంపై ఆగ్రహం
నెల రోజులుగా కేంద్రాల్లోనే ధాన్యం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.