Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • సంతకం ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు
  • బాలుడిని మతం మార్చి మహిళతో పెండ్లి..!
  • పంజాబ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
  • నారా లోకేశ్‌తో వైసీపీ ఎమ్మెల్యే కూతురు సమావేశం
  • నేను రాసే ఆఖరి పుస్తకం ఎన్టీఆర్‌దే : పరుచూరి గోపాలకృష్ణ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
విప్లవపంథాను అలవర్చుకోవాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

విప్లవపంథాను అలవర్చుకోవాలి

Mon 24 Jan 02:21:18.000004 2022

- ప్రజలతో మమేకమై పనిచేయాలి
- మహాసభల్లో రాజకీయ నివేదిక సమర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
కామ్రేడ్‌ సున్నం రాజయ్య నగర్‌
(తుర్కయాంజాల్‌) నుంచి బి.బసవపున్నయ్య
పార్టీ పూర్తికాలం కార్యకర్తలు, నాయకులు, సభ్యులు విప్లవపంథాను అలవర్చుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పార్టీ ఎదగాలంటే సైద్ధాంతిక అవగాహనను మరింత పెంచుకోవడంతోపాటు ఆచరణలో మాస్‌లైన్‌తో కీలకంగా ఉండాలని సూచించారు. ఆదివారం నాడిక్కడ ప్రారంభమైన సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల్లో ఆయన రాజకీయ నివేదికను సమర్పించారు. సరైన రాజకీయ విధానంతో ముందుకుపోతే ప్రజల నుంచి స్పందన వస్తుందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీని నిలదీస్తూనే టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పోడుభూముల పోరాటం అద్బుతమని పార్టీ శ్రేణులను ప్రశంసించారు. ఫ్యూడల్‌ స్వభావంతో కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆయన్ను వేడుకుంటేనే సమస్యలు పరిష్కరిస్తాననే ధోరణితో ఉన్నారనీ, డిమాండ్‌ చేస్తేనో, ఉద్యమిస్తేనో పట్టించుకోవడం లేదని చెప్పారు. వందలాది సమస్యలపై స్థానికంగా పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాసంఘాల పాత్ర కీలకమని వివరించారు. స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉద్యమాలు నిర్మించాలన్నారు. కరోనా కాలంలో పార్టీ, ప్రజాసంఘాలు చేసిన కృషికి అన్ని తరగతుల నుంచి ప్రశంసలు వచ్చాయని వివరించారు. ఐక్య ఉద్యమ నిర్మాణం ద్వారా పోడు ఆందోళనను నిర్వహించామని చెప్పారు. వ్యవసాయ కార్మికులు, రైతులు, ఇతర తరగతుల సమస్యలపై పూర్తిస్థాయిలో కలిసి పనిచేయాలని కోరారు. లెనిన్‌ కూడా అదే చెప్పారని గుర్తు చేశారు. సామాజిక సమస్యలపై అన్ని ప్రజాసంఘాలు పనిచేయాలనీ, పార్టీలో మహిళలు, యువతపాత్ర పెరిగిందనీ, వారి సహకారం లేకుండా ఉద్యమాలు సక్సెస్‌ కావని అభిప్రాయపడ్డారు. సోషల్‌మీడియా ప్రాధాన్యత పెరిగిందనీ, ఐటీ రంగాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటూ, ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. కరోనాతో పార్టీ, ప్రజాసంఘాలు, ప్రజలకు నష్టం జరిగిందన్నారు. అదే సమయంలో పార్టీ యంత్రాంగానికి సైద్దాంతిక విద్యను అందించే అవకాశమూ కలిగిందన్నారు. సమాజ పరిణామాలను ప్రజలకు అర్థం చేయించాలనీ, ఆ విధంగా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తూ ముందుకు సాగాలని కోరారు. రాజకీయ శత్రువైన బీజేపీని అడ్డుకోవాలన్నారు. సమస్యలపై టీఆర్‌ఎస్‌ సర్కారును ప్రశ్నిస్తూనే, బీజేపీకి వ్యతిరేకంగా కలిసివస్తే స్వాగతిస్తామన్నారు. భూమి, కూలి, నిరుద్యోగం, సామాజిక సమస్యలపై పనిచేయాలని సూచించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆగస్టులోనే పోలీసు ప్రిలిమినరీ పరీక్షలు
కేంద్ర పథకాలతో రాష్ట్రానికి నిధులు
దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ
చివరికి ప్రభుత్వాస్పత్రికి...
భళా... సర్కారు బడి
యోగా డేను పండుగలా జరుపుకోవాలి
దమ్ముంటే మా ప్రభుత్వాన్ని రద్దు చేసి పోటీకి రండి
ఉపాధి హామీ పనుల్లో అపశృతి
ఆషా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
'పది' పరీక్షలకు 99.06 శాతం హాజరు
గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా 'శ్రీకాంత్‌ గౌడ్‌'
ఇంటర్‌లో ఆరు కొత్త కోర్సులు!
దేశానికే అభివృద్ధి నమూనా అందిస్తున్న కేసీఆర్‌
తెలంగాణ జాతి గర్వించదగ్గ....
సమాలోచన సభ
బీజేపీ బండ్రు శోభారాణి రాజీనామా
30న సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం
కుటుంబ పాలనతో రాష్ట్ర ప్రజలకు విసుగు :కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
గ్రూప్‌-1 దరఖాస్తుకు ఇంకా 4 రోజులే
ఏఐసీటీఈ ఆదేశాలను అమలు చేయొద్దు
విమానయాన రంగంలో పుష్కలంగా ఉద్యోగవకాశాలు
విద్యుత్‌ఘాతంతో గడ్డి, ట్రాక్టర్‌ దగ్ధం
సాహితీ ఆత్మగౌరవాన్ని చాటిన సురవరం : సీఎం కేసీఆర్‌
జులై 4 నుంచి అంబేద్కర్‌ వర్సిటీ పీజీ పరీక్షలు
వాహన సామర్థ్య పరీక్షలు షురూ
ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి
బీజేపీదే ఫ్యామిలీ ప్యాక్‌
దళితుల భూములు లాక్కోవద్దు
ధరాఘాతంపై ఆగ్రహం
నెల రోజులుగా కేంద్రాల్లోనే ధాన్యం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.