Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆన్లైన్, ఆఫ్లైన్లో తరగతులు నిర్వహించకపోయినా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను రోజూ 50 శాతం బడులకు హాజరు కావాలని ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ అబ్దుల్లా, చందూరి రాజిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పాఠాలు బోధించే అవసరం లేకపోయినా ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాలని ఆదేశాలివ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.