Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామంలో చేనేత కార్మికుడు బైరి శంకరయ్య కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనపై ఈనెల 14న సోమాజీగూడ ప్రెస్క్లబ్లో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మెన్ దాసు సురేష్ తెలిపారు.