Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమ్మక్క సారాలమ్మ జాతర కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2.50 కోట్లు మంజూరు చేసినట్టు కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి జి కిషన్రెడ్డి తెలిపారు. స్వదేశ్ దర్శన్ పథకం క్రింద, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గిరిజన సర్క్యూట్ల అభివద్ధిలో భాగంగా 2016-17లోనే దాదాపు రూ. 80 కోట్లతో ములుగు - లక్నవరం - మేడవరం - తాడ్వాయి-దామరవి-మల్లూర్ -బోగత జలపాతాలలో సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టామని చెప్పారు.