Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పరస్పర (మ్యూచువల్) బదిలీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఈనెల 15వ తేదీ వరకు ఉన్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో పరస్పర కోరుకుంటే సీనియార్టీకి రక్షణ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం జీవో నెంబర్ 21ని సవరిస్తూ 402 జీవోను విడుదల చేసింది.