Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ప్రశాంత్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించాలన్నది రాజ్యాం గం లోనే లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు.టీఆర్ఎస్ ప్రభు త్వం చేసిన అభివృద్ధిని గవర్నర్ ప్రసంగంద్వారా చెప్పించాలని అనుకున్నామనీ,అయితే సాంకేతిక సమస్య వచ్చినందున రానున్న బడ్జెట్ సమావేశా ల్లో గవర్నర్ ప్రసంగం ఉండటం లేదని తెలిపారు.