Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత గూటికి వలస జీవులు
నవతెలంగాణ-నారాయణఖేడ్
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఆయా తండాలకు చెందిన వలస జీవులు సొంతగూటికి చేరుకుంటున్నారు. పొరుగు రాష్ట్రమైన కర్నాటక, తదితర ప్రాంతాల్లో చెరకు కొట్టి పొట్టనింపుకునేందుకు మూడు నెలల కిందట పిల్లాజల్లా, ముసలీముతకా, తల్లిదండ్రులను ఇండ్ల వద్దే వదిలెల్లారు. అక్కడ పనులు పూర్తికావడంతో మరలా సొంతగూటికి శుక్రవారం ఎడ్లబండ్లలో చేరుకున్నారు. ఆ దృశ్యాన్ని 'నవతెలంగాణ' క్లిక్ మనిపించింది.