Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదేండ్లు పెంచుతూ జీవో జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు గరిష్ట వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. పదేండ్లు అధికం చేస్తూ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జీవో నెంబరు 42ను జారీ చేశారు. దీంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పెంపు మూలంగా ఎస్సీ,ఎస్టీ, బీసీలు 49 ఏండ్లు, ఓసీలు 44 ఏండ్లు, దివ్యాంగులకు ఏండ్ల వరకూ ఉద్యోగ నియామక పరీక్షలు రాసుకునే అవకాశం కలిగింది.