Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్సీ,ఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా జాడి రాజన్న ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా బాదావత్ ప్రకాశ్నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేడి చరణ్దాస్, జాయింట్ సెక్రెటరీగా దుర్గం లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా సీపెల్లి సదానందం, పబ్బ శంకర్, ఆర్థిక కార్యదర్శిగా ముంజం మల్లేష్, కార్యదర్శిగా దుర్గం చరణ్దాస్, కార్యనిర్వాహక సభ్యులుగా శంకరయ్య, రాజయ్య ఎన్నికయ్యారు.