Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతాల్లోని అప్పాపూర్, బౌరాపూర్ సహా మొత్తం ఆరు చెంచు గూడేలను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ శనివారం సందర్శించనున్నారు.అక్కడి ప్రజల జీవన స్థితిగ తులు, పోషకాహార లభ్యత తదితర అంశాలను పరిశీలిస్తారు. అక్కడి ఆరోగ్య ఉపకేంద్రాలు, టైలరింగ్ శిక్షణా కేంద్రాలనూ పరిశీలిస్తారు. అనంతరం ఆయా గ్రామాల సర్పంచ్లకు ద్విచక్ర వాహన అంబులెన్సులను అందచే స్తారని గవర్నర్ కార్యాలయం శుక్రవారంనాడొక ప్రకటనలో తెలిపింది.