Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ప్క్రెవేట్ వ్యక్తికి కేటాయింపునకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేసిన కేసులో సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకునేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది ఈ మేరకు చీఫ్ జస్టిస్ సతీష్చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలి డివిజన్ బెంచ్ ఇటీవల తీర్పు చెప్పింది. సెంట్రల్ వర్సిటీకి రాష్ట్రం 2300 ఎకరాల్ని కేటాయించింది. ఇందులో తనకు చెందిన 25.16 ఎకరాలు ఉన్నాయని లింగమయ్య అనే వ్యక్తి సివిల్ కోర్టులో కేసు వేసి అనుకూల ఉత్తర్వులు పొందారు.