Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న శుభకృత్ నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.సీఎంతో పాటు ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు శుభాకాంక్షలు తెలిపారు.