Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు, బోధన, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని ఎయిడెడ్ కాలేజీల టెంపరరీ స్టాఫ్ అసోసియేషన్ (ఏసీటీఎస్ఏ) వ్యవస్థాపకులు, సలహాదారులు నల్లా రాధాకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.