Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారతదేశ ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్ర మొత్తం సరుకుల ఎగుమతులు కేవలం మూడు శాతం మాత్రమే అని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్స్ సౌకర్యాలను మెరుగు పరుచుకొని సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల సంయుక్తాధ్వర్యంలో ఇండియా-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ), భారతదేశం-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ)పై తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్య వాటాదారుల అవగాహనా కార్యక్రమం శనివారంనాడిక్కడి ఓ హౌటల్లో జరిగింది.