Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరబాద్బ్యూరో
రాష్ట్రంలో మే 6వ తేదీ నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయనీ, కానీ ఇప్పటి వరకు జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ)లను ఇంటర్ బోర్టు ప్రకటించలేదని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకష్ణ గౌడ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు డిఈసిలను ఏర్పాటు చేసి, ఏప్రిల్ 8వ తేదీ వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించారనీ, ఆ తర్వాత వారంతా విధుల్లో చేరారని వివరించారు.