Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)గా ఎం.సురేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మార్కెటింగ్, సేల్స్ విభాగానికి సంబంధించిన డీజీఎంలు ఎన్.వి.రాజశేఖరరావు, తాడబోయిన శ్రీనివాస్,సత్తు సంజరు,ఇతర అధికారులు, ఉద్యోగు లు స్వాగతం పలికారు. గతంలో జీఎం (మార్కెటి ంగ్)గా పనిచేసిన కె.రవిశంకర్ పదవీ విరమణ పొందిన నేపథ్యంలో ఆయన స్థానంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎంగా పనిచేస్తున్న ఎం.సురేశ్ను జీఎం (మార్కెటింగ్)గా నియమించారు.