Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్షా పర్యటనపై మంత్రి హరీశ్రావు ట్వీట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనపై మంత్రి హరీశ్రావు శనివారం స్పందించారు. 'వలస పక్షులు తమకు నచ్చిన ప్రదేశాలకు వెళ్తాయి. అక్కడి ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తాయి. నచ్చిన తిండి తింటాయి. గుడ్లు పెట్టి తిరిగి వెళ్లిపోతాయి. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం రోజే తెలంగాణలో అమిత్షా పర్యటించడం యాదృచ్చికం'అని హరీశ్రావు ట్వీట్ చేశారు.